కేంద్రంలో ప్రధాని మోదీ నేతృత్వంలో కొత్తగా ఏర్పాటైన క్యాబినెట్ కూర్పుపై అసంతృప్తి సెగలు రేగుతున్నాయి. భాగస్వామ్య పక్షాలకు మంత్రి పదవులు కేటాయింపుపై శివసేన(షిండే వర్గం) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.
రూ . 100 కోట్లు చెల్లిస్తే మహారాష్ట్ర క్యాబినెట్లో మంత్రి పదవి ఇప్పిస్తామని ఓ ఎమ్మెల్యేను మోసగించేందుకు ప్రయత్నించిన నలుగురు సభ్యుల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు.
చండీగఢ్: పంజాబ్ ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) చీఫ్, ఆ పార్టీ ఎంపీ భగవంత్ మాన్ సంచలన ఆరోపణలు చేశారు. బీజేపీలో చేరితే తనకు డబ్బు, క్యాబినెట్ పదవిని ఇస్తామన్నారని తెలిపారు. అయితే తాను ఈ ప్రతిపాదనను తిరస్కరించి