ఆరుగాలం కష్టపడి పంట పండిస్త్తే ధాన్యాన్ని ఇంకెప్పుడు కొం టారని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆరురోజులుగా పొలాల వద్దే ధాన్యం నిల్వ ఉంచినా అధికారులు మాత్రం రేపు మాపు అంటూ మాట దాట వే స్తున్నారంటూ ఆ
వడ్లను కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు రోడ్డెక్కారు. శనివారం నారాయణపేట జిల్లా కోస్గి పట్టణానికి సమీపంలోని కడండపల్లి గ్రామ గేటు వద్ద మద్దూరుకు వెళ్లే రహదారిపై దాదాపు 20 మందికిపైగా అన్నదాతలు బైఠా�