bus fell into a gorge | హిమాచల్ ప్రదేశ్లో రోడ్డు ప్రమాదం జరిగింది. మండి (Mandi) జిల్లా ప్రతీఘాట్ (Patrighat) వద్ద బస్సు లోయలో పడింది (their bus fell into a gorge).
Bus Accident | ఉత్తరాఖండ్ (Uttarakhand)లో ఘోర ప్రమాదం సంభవించింది. ప్రయాణికులతో (passengers) వెళ్తున్న బస్సు అదుపు తప్పి లోయలోకి పడిపోయింది. ఈ ఘటనలో 30 మంది ప్రాణాలు కోల్పోయారు.