భూ సేకరణను తొందరగా చేపట్టి, బునాదిగాని కాల్వ పనులను పూర్తి చేయాలని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మం
మోత్కూరు, అడ్డగూడూరు మండలాల రైతులకు సాగు నీరందించే బునాదిగాని కాల్వను సత్వరమే పూర్తి చేయాలని సీపీఐ యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి యానాల దామోదర్రెడ్డి అన్నారు. శనివారం మండల కౌన్సిల్ సమావేశం స