పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రం ఖమ్మంలోని ఎన్ఎస్పీ క్యాంపులో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన జిల్లా పంచాయతీ మౌలిక వనరుల కేంద్ర భవనం(డీపీఆర్సీ) శిథిలావస్థకు చేరుకుంటున్నది.
ఆత్మగౌరవ సూచికగా తెలంగాణ అమరుల స్మారక చిహ్నం : మంత్రి | తెలంగాణ అమరవీరుల ఆత్మగౌరవ సూచికగా హుస్సేన్ సాగర్ తీరంలో అమరుల స్మారక చిహ్నాన్ని సీఎం కేసీఆర్ నిర్మిస్తున్నారని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన�