Telangana | ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ యూనివర్సిటీలో ఓ విద్యార్థినితో పోలీసులు దాష్టీకంగా ప్రవర్తించారు. హైకోర్టు నిర్మాణం కోసం వ్యవసాయ వర్సిటీ భూములను లాక్కోవద్దని శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్�
Telangana High Court | తెలంగాణలో నూతన హైకోర్టు భవన నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. హైకోర్టు నిర్మాణానికి 100 ఎకరాల భూమిని కేటాయిస్తూ శుక్రవారం జీవో విడుదల చేసింది. రంగారెడ్డి జిల్లా రాజేంద్ర�
Hyderabad | కోకాపేట భూములకు రికార్డు ధర పలకడంతో.. అదే ఊపులో హైదరాబాద్ శివారులోని బుద్వేల్ భూములను కూడా వేలం వేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. బుద్వేల్లోని 100 ఎకరాల భూముల అమ్మాకానికి సంబంధించి హెచ్ఎండ�
Hyderabad | హైదరాబాద్ మహానగరానికి మణిహారంలా మారిన ఔటర్ రింగురోడ్డు చుట్టూ అభివృద్ధి కేంద్రీకృతమైంది. ఈ ప్రాంత అభివృద్ధిపై హెచ్ఎండీఏ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే రాజేంద్రనగర్ సమీపంలోని బుద్వేల్ రె
Hyderabad | ప్రణాళికబద్ధమైన పట్టణీకరణే లక్ష్యంగా హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) చర్యలు చేపడుతున్నది. గ్రేటర్ చుట్టూ ఉన్న ఔటర్ రింగురోడ్డును దాటి శివారు ప్రాంతాల్లో పట్టణీకరణ జరుగుతున్న నేపథ