ప్రభుత్వరంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్.. ఎట్టకేలకు తన 4జీ మొబైల్ సేవలను దేశ రాజధాని న్యూఢిల్లీలో ప్రారంభించింది. తన భాగస్వామి నెట్వర్క్తో ఈ నూతన సేవలు అందిస్తున్నట్టు కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించిం�
ప్రభుత్వ టెలికాం రంగ సంస్థ అయిన బీఎస్ఎన్ఎల్ సిగ్నల్ సమస్య పరిష్కరించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లి, మర్కోడ్ అలాగే పరిసర 41 గ్రామాల వినియోగదారులు కోరుతున్నారు.