హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాలని, లేకుంటే ప్రజలే బుద్ధి చెబుతారని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గువ్వల బాలరాజు పేర్కొన్నారు. ‘ఓడ ఎక్కేదాకా ఓడ మల్లన్న.. ఓడ దిగాక బోడ మల్లన్న’ అన్నట్లుగా ప్రభుత్వ �
తెలంగాణ సంక్షేమానికి దేశమంతా జేజేలు పలుకుతున్నదని ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు చెప్పారు. కేసీఆర్ పాలనను దేశంలోని అన్ని రాష్ర్టాలు హర్షిస్తున్నాయని అన్నారు. కానీ,