భద్రాచలంలో ఏ ఎన్నిక జరిగినా ఎగిరేది గులాబీ జెండాయేనని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు స్పష్టం చేశారు. పట్టణంలోని హరిత టూరిజం హోటల్లో బీఆర్ఎస్ మండల పార్టీ కన్వీనర్ ఆకోజు సునీల్కుమార్
నాయకులు, కార్యకర్తలు అందరూ సమష్టిగా పనిచేస్తే భవిష్యత్ అంతా మనదేనని బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు అన్నారు. కార్యకర్తలెవరూ అధైర్యపడొద్దని, అందరికి అందుబాటులో ఉంటామని, ఏ కార్యకర
హామీల అమలు చేతగాని కాంగ్రెస్ ప్రభుత్వం.. గత కేసీఆర్ ప్రభుత్వంపై బురద జల్లుతోందని బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు విమర్శించారు. మండలంలోని మారాయిగూడెంలో సోమవారం నిర్వహించిన తూరు�
పోరాడి సాధించుకున్న తెలంగాణను ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి చేయాల్సిన ప్రస్తుత ప్రభుత్వం.. కొత్త జిల్లాలను రద్దు చేస్తామంటూ సరికొత్త డ్రామాలను తెరతీస్తోంది. దీంతో చెంతకు చేరువైన పాలన మళ్లెక్కడ
అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ అమలుచేసేదాకా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వదిలిపెట్టేదిలేదని, ప్రజాక్షేత్రంలో నిలదీస్తామని బీఆర్ఎస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు, పినపా
తెలంగాణలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతోనే గ్రామీణ ప్రాంతాలు పరిపుష్టిగా ఉన్నాయని, ఇందువల్లనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటోందని ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు