రాష్ట్రంలో రైతుల వరుస ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. ఏడాదిగా దాదాపు ప్రతిరోజూ ఏదో ఒక మూలన అన్నదాత బలవన్మరణానికి పాల్పడుతున్నాడు. ఇప్పటికి 410 మంది బలవంతంగా తమ ప్రాణాలు తీసుకున్నారు.
KTR-Auto Drivers | రాష్ట్రంలోని ఆటో డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై అధ్యయనం కోసం కార్మిక విభాగం నేతలు రూప్ సింగ్, మారయ్య, రాంబాబు యాదవ్ సారధ్యంలో కమిటీని ఏర్పాటు చేసినట్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ త�