అన్నం భారతీయుల రోజువారీ ఆహారంలో విడదీయరాని భాగం. ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా వినియోగించే ధాన్యాల్లో బియ్యం ఒకటి. ప్రపంచంలో 1.2 లక్షలకు పైగా బియ్యం రకాలు ఉన్నట్లు అంచనా. బియ్యం ప్రధానంగా కార్బొహైడ్రేట్లక
భారతీయ వంటకాల్లో అన్నం ప్రధానం. చాలామంది ఒక పూటైనా సరే అన్నం తింటారు. దక్షిణాదిలో అయితే రెండు పూటలా అన్నం ఆరగించాల్సిందే. దోసె, ఇడ్లీలో కూడా బియ్యాన్నే వాడుతుంటారు.
ఆరోగ్యంగా ఉండేందుకు గాను చాలా మంది ప్రస్తుతం తెల్ల అన్నంకు బదులుగా బ్రౌన్ రైస్ తింటున్నారు. బ్రౌన్ రైస్ను రోజూ తినడం వల్ల అనేక లాభాలు కలుగుతాయి. తెల్ల అన్నానికి బదులుగా రోజూ బ్రౌన్ రైస్ను తింటే �
ఆరోగ్యం పట్ల ప్రస్తుతం చాలా మందికి శ్రద్ధ పెరిగింది. అందుకనే అధిక శాతం మంది ఆరోగ్యకరమైన ఆహారాలను తినేందుకు ఆసక్తిని చూపిస్తున్నారు. ముఖ్యంగా రోజూ తినే తెల్ల అన్నానికి బదులుగా బ్రౌన్ రైస్ తిన�
అప్పట్లో మన పూర్వీకులు ఎక్కువగా సహజసిద్ధమైన ఆహారాలనే తినేవారు. కానీ ఇప్పుడు అన్నీ కృత్రిమ ఆహారాలు అయిపోయాయి. ఇక రైస్ విషయానికి వస్తే తెల్లగా మల్లెపువ్వులా ఉంటేగానీ ఎవరూ తినడం లేదు.