స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగట్ ఆధ్వర్యంలో గత మూడు రోజులుగా కుస్తీ వీరులు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద భారీ నిరసన ప్రదర్శన చేపడుతున్నారు. ఈ నిరసనల్లో తాజాగా స్టార్ రెజ్లర్ భజరంగ్ పునియా పాల్గొని మా�
Vinesh Phogat : మెడల్ రాలేదని వినేశ్ పోగట్ను టార్చర్ చేశారు. రెజ్లింగ్ సమాఖ్య ప్రెసిడెంట్ బ్రిజ్ భూషణ్ను తక్షణమే తొలగించండి. కొత్త కమిటీని ఏర్పాటు చేయాలని రెజ్లర్లు డిమాండ్ చేస్తున్నారు.