రొమ్ము క్యాన్సర్ చికిత్సలో ఐఐటీ గువాహటి పరిశోధకులు పురోగతి సాధించారు. ఇంజెక్ట్ చేయగల హైడ్రోజెల్ను వారు ఆవిష్కరించారు. సంప్రదాయ క్యాన్సర్ చికిత్సలతో పోలిస్తే దీని వల్ల చాలా తక్కువ సైడ్ఎఫెక్ట్స్ �
భారతీయ మహిళలపై ‘రొమ్ము క్యాన్సర్' పంజా విసురుతున్నది.ఒకప్పుడు వృద్ధాప్యంలోనే సోకే ఈ మహమ్మారి.. ఇప్పుడు 40 ఏండ్ల నడివయసు వారిలోనూ కనిపిస్తున్నది. గత మూడు దశాబ్దాలలో ఈ వ్యాధి తీవ్రత భారీగా పెరిగింది. ఈ రుగ్�