ప్రయాణాల్లో మలబద్ధకం అనేది చాలా మందికి తలనొప్పిగా మారుతుంటుంది. మందులు, సంప్రదాయ చిట్కాలు దీనికి ఉపశమనమని భావిస్తుంటారు. సరైన సంగీతం వినడం వల్ల ఈ సమస్యకు 50 శాతం వరకు చెక్ పెట్టొచ్చని తాజాగా ఓ అధ్యయనంలో �
వైద్యపరంగా మనిషి మరణించిన తర్వాత కూడా మెదడు చురుగ్గానే ఉంటుందని తాజా అధ్యయనంలో తేలింది. చనిపోయిన రోగుల మెదళ్లలో శక్తి పెరుగుదలను గుర్తించినట్టు వైద్య పరిశోధకులు వెల్లడించారు. ఇది దేహం నుంచి ఆత్మ నిష్క�