గ్లోబల్ బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్ (బీపీఎం) కంపెనీ డబ్ల్యూఎన్ఎస్.. గురువారం హైదరాబాద్లో ఓ కొత్త డెలివరీ సెంటర్ను తెరిచింది. నానక్రామ్గూడలోని ప్రెస్టీజ్ స్కై టెక్ వద్ద 40వేల చదరపు అడుగుల �
జనవరి నెల ఆసరా పింఛన్లు అందక లబ్ధిదారులు రోడ్డెక్కారు. ఈ ఘటన శుక్రవారం నారాయణపేట జిల్లా జాజాపూర్ గ్రామంలో చోటుచేసుకున్నది. ప్రభుత్వం ఆలస్యంగా ఇవ్వడం, పోస్టాఫీస్లో బీపీఎంను తొలగించడం వంటి సమస్యతో పిం�