Parliament: పార్లమెంట్లో రెండో రోజు కూడా విపక్షాలు ఉభయసభలను అడ్డుకున్నాయి. దీంతో లోక్సభ, రాజ్యసభ ఇవాళ పలుమార్లు వాయిదా పడ్డాయి. కాక్రోచ్ పార్టీ ఆందోళనకారులపై లాఠీఛార్జ్, టియర్ గ్యాస్ ప్రయ�
జమిలి ఎన్నికలకు అవసరమైన రాజ్యాంగ సవరణలు చేసేందుకు పార్లమెంటు ఉభయసభల్లో మూడింట రెండొంతుల మంది సభ్యులు ఆమోదం తెలపాల్సి ఉంది. స్థూలంగా చూస్తే ఉభయ సభల్లో ఎన్డీఏకు ఇంత మద్దతు లేదు. లోక్సభలో 362 మంది మద్దతు అవ�