కృత్రిమ మేధ (ఏఐ) ప్రమాదకరమని భావించేవారిలో పురుషుల కన్నా మహిళలే ఎక్కువ. పీఎన్ఏఎస్ నెక్సస్లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం, రిస్క్ తీసుకోవడానికి మహిళలు ఇష్టపడకపోవడం, ఏఐ సంబంధిత నష్టాలకు వ్యక్తిగతంగా ఎ�
ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు సృజనాత్మకంగా ఆలోచించాలని స్కైరూట్ ఏరోస్పేస్ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ పవన్ చందన్ పేర్కొన్నారు. శుక్రవారం గీతం డీమ్డ్ యూనివర్శిటీ ప్రాంగణంలో విద్యార్థుల అత్యుత్తమ ఆవిష్�