KARIMNAGAR | పుట్టిన నాటి నుంచి ఆరు నెలల దాకా తల్లి పాలు మాత్రమే శిశువులకు పట్టించాలని, తద్వారా భవిష్యత్లో అనారోగ్యాలకు గురయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయన్నారు.
దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మారుతి సుజుకీ లాభాలకు అమ్మకాలు దన్నుగా నిలిచాయి. గడిచిన ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికానికిగాను సంస్థ రూ.2,671 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది. అంతక్రితం ఏడాది ఇదే త�