రాష్ర్టానికి చెందిన బొండాడ ఇంజినీరింగ్ మరో భారీ ప్రాజెక్టును చేజిక్కించుకున్నది. ఎన్టీపీసీ రెన్యూవబుల్ ఎనర్జీ రాజస్థాన్లో నిర్మించతలపెట్టిన 600 మెగావాట్ల సోలార్ పీవీ ప్రాజెక్టు రూ.816 కోట్ల విలువైన
రాష్ర్టానికి చెందిన ప్రముఖ మౌలిక సదుపాయాల సంస్థ బొండాడ ఇంజినీరింగ్ లిమిటెడ్ ఆకర్షణీయమైన ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికిగాను సంస్థ రూ.2,843 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది.