సికింద్రాబాద్ నుంచి గోల్కొండ వరకు.. నగరంలో ఎక్కడ చూసినా ఆషాఢ మాసం బోనాల సందడి కనిపిస్తున్నది. ఆదివారం సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి తొలిబోనం సమర్పించగా, గోల్కొండ జగదాంబిక ఎల్లమ్మ ఆలయంలో న�
చారిత్రాత్మకమైన కార్వాన్ దర్బార్ మైసమ్మ ఆలయంలో ఆలయ కమిటీ చైర్మన్ ఠాకూర్ అమర్సింగ్ నేతృత్వంలో బోనాలను ఘనంగా నిర్వహించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేపడుతున్నారు