Hyderabad | బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని పుల్లారెడ్డి బంగ్లా సమీపంలో విధులు నిర్వహిస్తున్న బోయిన్పల్లి ట్రాఫిక్ ఎస్ఐ విజయ్ కాంత్ను షోయబ్ అనే వాహనదారుడు దుర్భాషలాడాడు.
జల్సాలకు అలవాటు పడి ద్విచక్ర వాహనాలను దొంగతనం చేస్తున్న నిందితులను బోయిన్పల్లి పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం బోయిన్పల్లి పోలీస్ స్టేషన్లో నార్త్ జోన్ డీసీపీ రోహిణి ప్రియదర్శిని వివరాలను వెల�
తాళం వేసి ఉన్న ఇండ్లను టార్గెట్ చేస్తూ.. దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర పుణెకు చెందిన నలుగురు సభ్యులున్న ముఠాను బోయిన్పల్లి పోలీసులు అరెస్టు చేసి, రిమాండ్కు తరలించారు. నిందితుల వద్ద నుంచి 10 తుల�