అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని చూసి రైతులు కన్నీరుమున్నీరవుతున్నారని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు తెలిపారు. తడిసిన వడ్డు రేపటికల్లా మొలకలు వచ్చి పగిలిపోతాయని, కాబట్టి వెంటనే సీఎం స్�
అకాల వర్షాలతో తాండూరు నియోజకవర్గంలోని తాండూరు, యాలాల, బషీరాబాద్ మండలాల్లో ధాన్యం పండించిన రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. మూడు రోజుల క్రితం తాండూరు నియోజకవర్గంలో వరుసగా అకాల వర్షాలు కురువడంతో క�