నిలోఫర్ దవాఖానలో పాలన గాడితప్పింది. అధికారుల పర్యవేక్షణ లోపంతో కిందిస్థాయి ఉద్యోగులు రెచ్చిపోతున్నారు. బ్లడ్ బ్యాంక్లో నుంచి బ్లడ్ ప్యాకెట్లు మాయమైన ఉదంతంపై ఏర్పాటు చేసిన కమిటీ నివేదిక రాకముందే త�
బ్లడ్ బ్యాంకుల్లో అక్రమంగా రక్తం, ఇతర ఉత్పత్తులను నిల్వ చేయడం, అధిక ధరలు వసూలు చేయడంపై డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (డీసీఏ) అధికారులు దృష్టిసారించారు. ఇప్పటికే తొమ్మిది బ్లడ్ బ్యాంకులకు నోటీస�