వరంగల్ ఎంజీఎం దవాఖానలో వైద్య సేవల విషయం లో ఉన్నతాధికారులు సైతం నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఎంజీఎంహెచ్ సిబ్బంది ఓ పాజిటివ్ గ్రూపు రక్తానికి బదులుగా బీ పాజిటివ్ గ్రూపు రక్తం ఎక్కించి బాధితురాలిని ప్ర
కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడినట్లుంది ఎంజీఎం దవాఖానలో రోగుల పరిస్థితి. రోగికి అవసరమైన రక్తాన్ని కాకుండా ఇతర గ్రూపు రక్తాన్ని ఎక్కించడంతో రోగి ప్రాణాపాయస్థితికి చేరుకున్న ఘటన శనివారం వరంగల్ ఎంజ