Blood collection | మేడ్చల్ జిల్లాలో పోలీసులు కీసర పీఎస్ పరిధి సత్యనారాయణ కాలనీలో సీక్రెట్గా మూగ జీవాల నుంచి రక్తం సేకరిస్తున్నట్టు గుర్తించారు. నిర్వాహకులు మటన్ షాపులో రక్తం సేకరించి బయటకు తరలిస్తున్నారు.
ప్రాణాపాయంలో ఉన్నవారికి మనం చేసే గొప్పసాయం ఏదైనా ఉందంటే అది కేవలం రక్తమిచ్చి వారి ప్రాణాలు కాపాడటమే. చాలామంది ప్రమాదాల భారీన పడినప్పుడు సకాలంలో కావాల్సిన రక్తం లభించకపోవడంతో ప్రాణాలు సైతం కోల్పొతున్న�
తలసేమియా బాధితుల కోసం తలసేమియా, సికిల్ సెల్ సొసైటీ స్వచ్ఛంద సంస్థ ప్రారంభం నుంచి ఇప్పటివరకు మొత్తంగా 2 లక్షల యూనిట్ల రక్తాన్ని సేకరించిందని సొసైటీ అధ్యక్షుడు చంద్రకాంత్ అగర్వాల్ తెలిపారు.