ప్రాణాపాయంలో ఉన్నవారికి మనం చేసే గొప్పసాయం ఏదైనా ఉందంటే అది కేవలం రక్తమిచ్చి వారి ప్రాణాలు కాపాడటమే. చాలామంది ప్రమాదాల భారీన పడినప్పుడు సకాలంలో కావాల్సిన రక్తం లభించకపోవడంతో ప్రాణాలు సైతం కోల్పొతున్న�
తలసేమియా బాధితుల కోసం తలసేమియా, సికిల్ సెల్ సొసైటీ స్వచ్ఛంద సంస్థ ప్రారంభం నుంచి ఇప్పటివరకు మొత్తంగా 2 లక్షల యూనిట్ల రక్తాన్ని సేకరించిందని సొసైటీ అధ్యక్షుడు చంద్రకాంత్ అగర్వాల్ తెలిపారు.