గుజరాత్లోని స్టాచ్యూ ఆఫ్ యూనిటీ సమీపంలోని జంగిల్ సఫారీ పార్కులోకి చొరబడిన చిరుత ఓ కృష్ణ జింకను చంపగా దీన్ని చూసి భయంతో షాక్కు గురైన మరో ఏడు కృష్ణ జింకలు కూడా మరణించాయి.
నల్లమల అటవీ ప్రాంతంలో వన్యప్రాణుల సం ఖ్య భారీగా పెరిగినట్టు అటవీ అధికారు లు పేర్కొన్నారు. అటవీ ప్రాంతంలో ఏ ర్పాటు చేసిన ట్రాప్ కెమెరాల ద్వారా వన్యప్రాణుల లెక్క తేల్చినట్టు చెప్పారు.
Karnataka | కర్ణాటకకు చెందిన ఓ రాజకీయ నాయకుని వ్యవసాయ క్షేత్రంలో అక్రమంగా ఉంచిన పలు వన్యప్రాణులను అటవీ అధికారులు రక్షించారు. కాంగ్రెస్ సీనియర్ నేత శ్యాంనూర్ శివశంకరప్ప కుమారుడైన