Driniking Water Problem | ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండల కేంద్రంలోని పెరుకవాడ, మండోకార్ వాడ గ్రామస్థులు తాగు నీటికి అనేక ఇబ్బందులు పడుతున్నారని బీజేపీ యువ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి యెలగతి సుచిత్ ఆరోపించారు.
రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వ అధికారంలోకి వచ్చి 14 నెలలు గడిచినా చేసిందేం లేదని, ఆరు గ్యారెంటీల పథకం పూర్తిస్థాయిలో అమలుకు నోచుకోవడం లేదని బీజేపీ సంగారెడ్డి జిల్లా యువజన మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు బత్తిని
జార్ఖండ్ రాజధాని రాంచి రణరంగమైంది. నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుతూ బీజేపీ యువమోర్చా నేతల ఆందోళనపై పోలీసులు విరుచుకుపడ్డారు.