చేవెళ్ల లోక్సభ బరిలో స్వతంత్ర అభ్యర్థులు ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. ఎన్నికల బరిలో 43 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీల అభ్యర్థులతోపాటు 19 మంది జాతీయ, రాష్ట్రీయ గుర్తి�
పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో అందరి కంటే ముందున్న చేవెళ్ల బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి ప్రచారానికి స్పందన కరువైంది. ఆశీర్వాద యాత్ర పేరిట ప్రచారం మొదలుపెట్టిన ఆయనకు ఆదరణ అంతంత మాత్రంగానే ఉ