Digital Arrest | పెరుగుతున్న డిజిటల్ అరెస్టు మోసాల ముప్పును ఎదుర్కొనేందుకు సమన్వయంతో కూడిన బహుళ సంస్థల వ్యూహాన్ని వివరిస్తూ కేంద్ర ప్రభుత్వం ఓ వివరణాత్మక నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పించింది.
కొత్త సిమ్కార్డులకు ఆధార్ బయోమెట్రిక్ వెరిఫికేషన్ను కేంద్రం తప్పనిసరి చేసింది. ఈ మేరకు టెలికమ్యూనికేషన్స్ డిపార్ట్మెంట్(డీఓటీ)కి ప్రధాన మంత్రి కార్యాలయం ఆదేశాలు జారీ చేసింది.