బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి మాలోత్ కవిత గెలుపు కోసం ఓ వ్యక్తి వినూత్నంగా బైక్పై యాత్ర చేస్తున్నాడు. భద్రాచలం ప్రాంతం వేలేరు గ్రామానికి చెందిన తూతిక ప్రకాశ్ కారు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థిస్త�
అసెంబ్లీ ఎన్నికల్లో అర్హులందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరుతూ హైదరాబాద్లోని హుడాకాలనీకి చెందిన మంతెన శ్రీనివాసరాజు రాష్ట్రవ్యాప్తంగా బైక్యాత్ర చేస్తున్నారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇష్టారాజ్యంగా గ్యా స్ తదితర ధరలను పెంచుతుండటంపై ఓ కళాకారుడు వినూత్న రీతిలో నిరసన తెలుపుతున్నారు. ఏకంగా బైక్ యాత్రను చేపట్టి రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తూ ప్రజలను చైతన్య�