కూలిన భవనం| రాజస్థాన్లోని బికనేర్లో ఘోర ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న ఓ భవనం కుప్పకూలడంతో ముగ్గురు కార్మికులు మృతిచెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. బికనేర్లోని గంగా సిటీలో కొత్తగా భవనాన్
జైపూర్ : రాజస్థాన్లో విషాదకర ఘటన జరిగింది. ఆడుకుంటూ వెళ్లి ధాన్యం నిల్వ చేసే కంటైనర్లో పడి ఊపిరాడక ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. బికనీర్ జిల్లాలో ఆదివారం ఈ ఘటన చోటు చ�