భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్పై నిండు కోర్టులో జరిగిన దాడి గర్హనీయమని మాల సంఘాల నాయకులు అన్నారు. దాడిపై కేంద్ర ప్రభుత్వ పెద్దలు స్పందించకపోవడం సరికాదన్నారు. రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్�
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి భూషణ్ రామక్రిష్ణ గవాయ్పై సోమవారం ఓపెన్కోర్టులో జరిగిన దాడిని తెలంగాణ న్యాయమూర్తుల సంఘం తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు తెలంగాణ న్యాయమూర్తుల సంఘం అధ్యక్షుడు జి.రాజగోప�