సాదాసీదా పాఠశాల గోడలను విద్యార్థుల విజ్ఞానం పెంపొందేలా, పిల్లలు అక్షరాలు, అంకెలు, సైన్స్, గణితం నేర్చుకోవడానికి సహాయపడే ఆహ్లాదకరమైన, దృశ్యపరమైన అభ్యాస ప్రదేశాలుగా మార్చారు. అంకిత భావంతో పని చేస్తున్న ఉప
తెలుగు భాషకు పట్టని గొడుగు గిడుగు రామ్మూర్తి పంతులు అని నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలం భీమవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు కె.భిక్షమయ్య అన్నారు. శుక్రవారం భీమవరంలో పాఠశాలలో తెలుగు