అమరావతి : ఆగిఉన్న లారీని ప్రైవేట్ బస్సు ఢీ కొన్న సంఘటనలో 10 మంది ప్రయాణికులు గాయపడ్డ సంఘటన శనివారం ఉదయం పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమడోలు జంక్షన్ వద్ద జరిగింది. హైదరాబాద్ నుంచి రాజమహేంద్రవరం వైపు 25 మంది �
అమరావతి: నివాస స్థలాన్ని గ్రామ పంచాయతీ సర్పంచ్, సిబ్బంది అక్రమంగా కూల్చివేయడం పట్ల ఓ వృద్ధ పూజారి మనస్థాపానికి గురై ఆత్మహత్య యత్నానికి పాల్పడిన సంఘటన పశ్చిమగోదావరి జిల్లా భీమడోలు సంత మార్కెట్ వద్ద శని�