భరతనాట్యం నేర్చుకోవాలనే ఆశతో గజ్జె కట్టారామె. ఘనంగా అరంగేట్రం చేశారు. అయినా తనివి తీరలేదు. గురుకులానికి వెళ్లి కఠోర సాధన చేశారు. దేశవిదేశాల్లో ప్రదర్శనలు ఇచ్చారు.
Yamini Krishnamurthy | ప్రముఖ భరతనాట్యం, కూచిపూడి నర్తకి యామినీ కృష్ణమూర్తి (84) ఇక లేరు. ఆమె ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఢిల్లీలోని అపోలో ఆసుప్రతిలో కన్నుమూశారు. యామినీ కృష్ణమూర్తి ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా మదనపల