ఫిబ్రవరి 19న కేసీఆర్ తెలంగాణ భవన్లో ఏర్పాటుచేసిన సమావేశానికి వెళ్లే అవకాశం లభించడం నా అదృష్టం. ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు రావడంతో కార్యకర్తలు దిగ్భ్రాంతి చెందారు.
భారత రాష్ట్ర సమితి రజతోత్సవ మహాసభకు అనుమతి ఇస్తూ హనుమకొండ జిల్లా కాజీపేట ఏసీపీ శనివారం ఉత్తర్వులు జారీచేశా రు. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఈ నెల 27న బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభ నిర్వహణ కోసం బీఆర్ఎస్ జిల�
టీఆర్ఎస్ స్థానంలో జాతీయ పార్టీగా రూపాంతరం చెందిన భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) బుధవారం ప్రముఖ సోషల్ మీడియా ట్విట్టర్లో ట్రెండింగ్లో నిలిచింది.