ప్రముఖ కథానాయిక కియారా అద్వాణీ తల్లయ్యారు. బుధవారం ముంబయిలోని రిలయన్స్ ఆసుపత్రిలో ఆమె పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. తాము తల్లిదండ్రులు కాబోతున్నట్లు కొద్ది మాసాల క్రితం కియారా అద్వాణీ, నటుడు సిద్ధార
‘భరత్ అనే నేను’ సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ కియారా అడ్వాణీ. బాలీవుడ్లో వరుస సినిమాలతో రాణిస్తున్న ఈ భామ తెలుగులో మాత్రం అంతగా ఆకట్టుకోలేకపోయింది. ‘వినయ విధేయ రామ’ సినిమా ఆశించిన ఫలితం