ఓటీటీలు వచ్చాక ఇల్లు థియేటర్ అయిపోయింది. టీవీ వెండితెరగా మారి పోయింది. ఇక సినిమాలు, సిరీస్లు చూసేటప్పుడు మల్టీప్లెక్స్ అనుభూతి కోసం సౌండ్ బార్లు, హోమ్ థియేటర్లు వాడున్నాం.
హైదరాబాద్లోని ఎన్టీఆర్ స్టేడియంలో కోటి దీపోత్సవం సోమవారం వైభవంగానిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా సీఎం కేసీఆర్ సతీమణి శోభ, మంత్రి కేటీఆర్ సతీమణి శైలిమ హాజరై పూజలు చేశారు.
Koti Deepostavam | కార్తీక మాసాన్ని పురస్కరించుకుని రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో భక్తి టీవీ నేటి నుంచి కోటి దీపోత్సవం నిర్వహించనుంది. ఈ మేరకు నిర్వాహకులు గురువారం ఒక