భద్రగిరికి భక్తులు పోటెత్తారు. మూడు రోజులుగా భద్రాచలం రామాలయానికి భక్తుల తాకిడి పెరిగింది. శుక్రవారం రిపబ్లిక్ డే, శని, ఆదివారాలు వారాంతపు సెలవులు కావడంతో రద్దీ కనిపించింది. కొందరు భక్తులు ముందుగా ములు
భద్రగిరి బ్రహ్మోత్సవ శోభ సంతరించుకున్నది. పావన గౌతమీ తీరంలో కొలువై ఉన్న సీతారాముల కల్యాణానికి ముహూర్తం సమీపించింది. ఈ నెల 30న శ్రీరామనవమి, 31న పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకం క్రతువులను జరిపించేందుకు దేవాదా�