భద్రాద్రి రామయ్యను ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకునేందుకు టిక్కెట్లు కొనుక్కుని వచ్చిన భక్తులకు పాట్లు తప్పలేదు. సెక్టార్లలో వందలాది మంది భక్తులు నించునే స్వామివారిని దర్శించుకున్నారు. సెక్టార్లకు ని
ఆదివారం తెల్లవారుజాము.. భద్రాద్రి రామాలయ ఉత్తర ద్వారం వద్ద భక్తజన సంద్రం.. జగమేలు జగదభిరాముడి దర్శన భాగ్యం కోసం నిరీక్షణ.. మెల్లమెల్లగా తెరచుకుంటున్న ద్వారాలు.. ‘ జై శ్రీరామ.. జై జై రామ..’ అని భక్తుల జయ జయ ధ్వా