భద్రాద్రికి డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. వారంరోజుల నుంచి ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలకు భారీగా వరద చేరింది. భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. దీంతో గోదావరి తీరప్ర�
భద్రాచలం వద్ద గోదావరి నదిపై 1965, జూలై 13న అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన వారధి శనివారం 60వ పడిలోకి అడుగుపెట్టింది. ఆనాడు రూ.70 లక్షల వ్యయంతో నిర్మించిన బ్రిడ్జిని అప్పటి రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రా�