భద్రాచలం పట్టణం గులాబీమయమైంది. గులాబీ, ఎరువు రంగుల జెండాలు, బెలూన్లతో భారీ ర్యాలీ పట్టణమంతా సాగింది. పంచాయతీ ఎన్నికల్లో భాగంగా భద్రాచలం పంచాయతీ సర్పంచ్ స్థానానికి సీపీఎం, జీడీపీ మద్దతుతో బీఆర్ఎస్ బలప
డబుల్ బెడ్రూం ఇంటికి సంబంధించి గ్రామసభలో తన పేరు చదివిన అధికారులు ఇల్లు ఇవ్వకపోవడంతో ఆవేదన చెందిన ఓ మహిళ ఖాళీగా ఉన్న డబుల్ బెడ్రూం ఇంటి తాళం పగులగొట్టి అందులోకి వెళ్లింది. ఆ తరువాత తన వెంట బాటిల్లో �
గ్రావెల్ తరలిస్తున్న లారీని విడిచిపెట్టేందుకు లంచం డిమాండ్ చేసిన సీఐ, గన్మెన్, ఓ ప్రైవేటు వ్యక్తిని ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. ఈ ఘటన భద్రాచలం పట్టణంలో గురువారం చోటు చేసుకుంది.