తెలంగాణ-ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో మావోయిస్టులు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్కౌంటర్లో (Encounter) ముగ్గురు మావోయిస్టులు మృతిచెందారు. ములుగు జిల్లా కర్రిగుట్టలు-ఛత్తీస్గఢ్లోని కా�
సీఎన్జీ (కంప్రెస్డ్ నాచురల్ గ్యాస్) ధరను తగ్గిస్తున్నట్టు టొర్రెంట్ గ్యాస్ ప్రకటించింది. కిలో రేటుపై రూ.2.50 దించుతున్నట్టు కంపెనీ స్పష్టం చేసింది.