లోక్సభ ఎన్నికల (Lok Sabha Elections) మూడో విడుత నోటిఫికేషన్ విడుదలైంది. దీంతో 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 94 పార్లమెంట్ స్థానాల్లో నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది.
Loksabha Poll: మధ్యప్రదేశ్లోని బీటుల్ నియోజకవర్గానికి చెందిన బీఎస్పీ అభ్యర్థి మృతిచెందాడు. దీంతో ఆ స్థానానికి లోక్సభ ఎన్నికను వాయిదా వేశారు. వాస్తవానికి ఏప్రిల్ 26వ తేదీన బీటుల్ స్థానానికి ఎన్నిక జ�
Madhya Pradesh | మధ్యప్రదేశ్లోని బేతుల్ జిల్లా మాండవి గ్రామంలో బోరుబావిలో పడిన బాలుడి కథ విషాదాంతమైంది. ప్రమాదవశాత్తు బోరుబావిలో పడిన ఎనిమిదేండ్ల బాలుడు మృతిచెందాడు.
Madhya Pradesh | మధ్యప్రదేశ్లోని బేతుల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని ఝల్లార్ వద్ద బస్సు, కారు ఎదురెదురుగా ఢీకొన్నాయి. దీంతో 11 మంది దుర్మరణం చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.