ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులకు వైద్యులు మెరుగైన వైద్య సేవలు అందించాలని రాజన్నసిరిసిల్ల ఇంచార్జి కలెక్టర్ గరిమా అగర్వాల్ ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ అసుపత్రిని మంగళవారం ఆమె సందర�
రెంజల్ మండల పరిధిలోని అన్ని గ్రామాల ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని వైద్యాధికారి వినయ్కుమార్ సూచించారు. మండల కేంద్రంలోని 108 అంబులెన్స్ నిర్వహణ, సిబ్బంది పనితీరును ఆయన గురువారం తనిఖీ చేశారు.