దేశ జనాభాలో 50 శాతానికి పైగా బీసీలున్నప్పటికీ, 75 ఏండ్ల స్వతంత్ర భారత చరిత్రలో వారికోసం ఒక మంత్రిత్వ శాఖను కూడా ఏర్పాటు చేయలేదు. బీసీలకు ఒక మంత్రిత్వశాఖ ఉంటే వారి సంక్షేమం పట్ల, సమస్యల పట్ల ప్రత్యేక దృష్టి ఉ�
R Krishnaiah | బీసీల సంక్షేమం కోసం జాతీయస్థాయిలో వెంటనే ప్రత్యేక బీసీ మంత్రిత్వశాఖను ఏర్పాటు చేయాలని రాజ్యసభసభ్యుడు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
బీసీ వర్గానికి చెందిన ప్రధాని నరేంద్రమోదీ పదవీ కాలం లో కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయలేకపోయారని రాష్ట్ర ఆబ్కారీశాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ విమర్శించారు. రాష్ట్ర అసెంబ్లీలో ఆమ�