Srisailam | శ్రీశైల మహాక్షేత్రంలో మంగళవారం మధ్యాహ్నం అమావాస్య ఘడియలు రావడంతో లోక కల్యాణం కోసం శ్రీశైల క్షేత్ర పాలకుడు శ్రీ బయలు వీరభద్రస్వామికి విశేష పూజలు నిర్వహించింది.
Srisailam | లోక కల్యాణం కోసం శ్రీశైలంలో మంగళవారం శ్రీసుబ్రహ్మణ్య స్వామి, శ్రీబయలు వీరభద్రస్వామికి అర్చకులు, వేద పండితులు విశేష పూజలు, అభిషేకాలు నిర్వహించారు.