ఈ నెల 15 నుంచి 21 వరకు ఇరాన్లో జరిగే బేస్బాల్ వెస్ట్ ఏసియా కప్ ఇంటర్నేషనల్ టోర్నమెంట్కు మునుగోడు మండలం పలివెల గ్రామానికి చెందిన గుత్తి శివకుమార్ భారత జట్టు తరఫున ఆడేందుకు ఎంపికైనట్లు బేస్బాల్ అస
హైదరాబాద్: తెలంగాణ బేస్బాల్ అసోసియేషన్ నూతన చైర్మన్గా ఎస్ రాంచంద్రారెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సీనియర్ ఉపాధ్యక్షుడు ఎస్ గోపికృష్ణణ్ అధ్యక్షతన మార్చి 13న జరిగిన అసోసియేషన్ వార్షిక సర్వసభ�