బార్లు, రెస్టారెంట్లు, పబ్లలో 24 గంటలపాటు మద్యాన్ని విక్రయించేందుకు అనుమతినిస్తూ హర్యానా ప్రభుత్వం శుక్రవారం కీలక నిర్ణయం తీసుకొన్నది. తొలిదఫాలో జూన్ 12 నుంచి గురుగ్రామ్లో దీన్ని అమలు చేయనున్నారు.
న్యూఢిల్లీ: ఢిల్లీ ప్రభుత్వం కొత్త ఎక్సైజ్ విధానాన్ని ప్రకటించింది. బార్లు, హోటళ్లు, క్లబ్బులు, రెస్టారెంట్లను తెల్లవారుజామున 3 గంటల వరకు తెరిచేందుకు అనుమతి ఇచ్చారు. నగర ఆదాయాన్ని పెంచేందు�
రాష్ట్రంలోని సినీ పంపిణీదారులు, ప్రదర్శనదారుల స్వచ్ఛంద నిర్ణయంబార్లు 8 గంటలకే మూత.. వైన్ షాపులు, రెస్టారెంట్లు కూడా..సీఎస్ సోమేశ్కుమార్ ఆదేశాలు మళ్లీ థియేటర్లు మూతపడ్డాయి. కరో నా విజృంభిస్తున్న తరుణ�
న్యూయార్క్: అమెరికాలోని న్యూయార్క్ రాష్ట్రంలో విధించిన నైట్ కర్ఫ్యూ ఆంక్షలను ఎత్తివేయాలని బార్లు, రెస్టారెంట్లు పెట్టుకున్న అభ్యర్థనకు ఆ రాష్ట్ర కోర్టు నుంచి ఊరట లభించింది. కోవిడ్ కేసులు పెర�