ప్రజల ఆస్తులను నిషేధిత జాబితాలో చేర్చడం సిటీలో తీవ్ర దుమారం రేపుతున్నది. సిటీ ప్రజలతో పాటు బ్యాంకర్లు కూడా ఆందోళనలో పడ్డారు. అపార్ట్మెంట్లు, కమర్షియల్ కాంప్లెక్స్లు, ఇండ్లు, ప్లాట్లకు పలు బ్యాంకులు ర
కరీంనగరంలోని రేకుర్తి రెవెన్యూ పరిధిలో భూముల రిజిస్ట్రేషన్లకు బ్రేక్ పడింది. ప్రొహిబిటెడ్ ఏరియాలోని స్థలాలు, ప్లాట్లు రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయనే ఫిర్యాదులతో కలెక్టర్ ఆదేశాల మేరకు యంత్రాంగం ర�
గంగాధర సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం రేకుర్తి రెవెన్యూ గ్రామ పరిధిలోని సుమారు 240 సర్వే నెంబర్లలో భూముల రిజిస్ట్రేషన్ అధికారులు నిలిపివేశా. నిషేధిత సర్వే నెంబర్లలోని భూ�